Category: National

అమరావతిలో మరో ఇంద్రభవనం..!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో భారీ అడుగు పడుతోంది. విజయవాడ తాడిగడపలో ఏర్పాటు కాబోతున్న జంట టవర్ ఐకాన్ నిర్మాణానికి ఈ వారం నాంది పలకనుంది. రూ.600 కోట్ల వ్యయంతో, ప్రవాసాంధ్రుల సహకారంతో APNRT సొసైటీ ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు….

400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు..! ఆ స్థావరాలను ధ్వంసం చేశాం.. కల్నల్ సోఫియా ఖురేషి..

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్‌ సిందూర్‌”పై అధికారిక ప్రకటనలు చేసింది. రక్షణ శాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి యుద్ధ పరిస్థితుల గురించి వివరాలు వెల్లడించారు…..

పాక్‌ను అల్లకల్లోలం చేస్తున్న భారత్..!

మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలంట. ఈ సామెత ఇప్పుడు పాకిస్తాన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య వైమానిక దాడులతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇక మరోవైపు….

పాక్‌లోని ఆ 6 ఎయిర్ బేస్‌లు ధ్వంసం.. !

అసలైన యుద్ధం మొదలైంది. మూడు రోజులుగా ప్రాక్టీస్ మ్యాచ్ తరహాలో వార్ జరిగింది. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం యుద్ధం జోరు పెరిగింది. డ్రోన్లు, మిస్సైళ్ల స్థానంలో ఫైటర్ జెట్లు, ఖండాంతర క్షిపణులు రంగంలోకి దిగాయి. భారత్‌లో సైతం కాస్త డ్యామేజ్….

భార‌త బ‌ల‌గాల‌ అదుపులో పాకిస్థాన్ పైల‌ట్‌..

భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాయాది పాకిస్థాన్‌ దాడులను భార‌త సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ప‌ఠాన్ కోట్ సెక్టార్‌లో పాక్ ప్రయోగించిన రెండు ఫైట‌ర్ జెట్ల‌ను సైన్యం నేలమట్టం చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా….

పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధవిమానాలను కూల్చివేసిన భారత్..

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో, పాకిస్థాన్ వైమానిక దళం భారత భూభాగంపై దాడులకు యత్నించగా, భారత రక్షణ దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక ఎఫ్-16 యుద్ధ విమానంతో పాటు….

‘పాకిస్థాన్‌లో దీపావ‌ళి’… అజిత్ దోవ‌ల్ వీడియో వైర‌ల్‌..!

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా పీఓకే, పాకిస్థాన్‌ల‌లో ఉగ్ర‌వాద స్థావరాల‌పై క్షిప‌ణి దాడులు నిర్వ‌హించింది. తొమ్మిది ప్రాంతాల్లో భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. దీన్ని స‌హించ‌లేని దాయాది….

త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ భేటీ..

ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఉద‌యం త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడుల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టిన నేప‌థ్యంలో న్యూఢిల్లీ ఈ ఉద‌యం ఈ కీల‌క భేటీ మొద‌లైంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌పై పాకిస్థాన్….

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రస్థావరాలు నేలమట్టం..

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ప్రతిదాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర….

భారత్ పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడులపై CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది.

భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడుల స్థాయికి ఉద్రిక్తత పెరగడం పట్ల CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటిలోని సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం మరియు….