రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడత నిధులు..
పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….