Category: National

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈడి డైరెక్టర్‌గా ఎస్.కె. మిశ్రా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయగా కేంద్ర కేబినెట్ అపాయిట్మెంట్స్ కమిటీ కేంద్రం….

AP

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడత నిధులు..

పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….

Amazon 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం

పెరుగుతున్న ఆర్థిక మందగమనం మధ్య అమెరికా యొక్క టెక్నాలజీ మరియు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యయాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. కాగా, కంపెనీ హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం కార్మికులకు….

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో….

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కీలక మలుపులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ స్కామ్‌లో ఇప్పటికే అరబిందో ఫార్మా డైరెక్టర్‌, ట్రైడెంట్‌ కెన్‌ఫర్‌ ప్రమోటర్‌ అయిన శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈకేసులో రూ.100 కోట్లు శరత్‌ చంద్రారెడ్డి ఇతరులకు ఇచ్చినట్లు ఈడీ….

అమెరికా రాయబారి డోనాల్డ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆకాశాన్ని తాకేలా ఉండే మంచుకొండలు. కళ్ళు మిరమిట్లు గొలిపే తులిప్ పుష్పాలు.. చర్మానికి మరింత యవ్వనాన్ని తీసుకొచ్చే కుంకుమపువ్వు.. ఎరుపును తమలో పూర్తిగా నిక్షిప్తం చేసుకునే ఆపిల్ పండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ వర్ణన పదాలకు సరిపోదు. అటువంటి కాశ్మీర్లో….

మైనింగ్ లీజు వ్యవహారంలో జార్ఖండ్ CM హేమంత్ కు సుప్రీంకోర్టు భారీ ఊరట

హేమంత్ సోరెన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. అయితే మైనింగ్ లీజు వ్యవహారంలో ఇతనికి సుప్రీంకోర్టులో భారీ….

ట్రైన్‌లో ఏసీ అంతరాయంతో రైల్వే శాఖపై కన్స్యూమర్ కోర్టు ఆదేశాలు.

ప్రజలు తమకు అందాల్సిన సేవల్లో అంతరాయం నెలకొన్నప్పుడు కన్స్యూమర్‌ కమిషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇప్పటి వరకు రైల్వేశాఖ సేవల్లో నెలకొన్న అంతరాయాలపై చాలా మంది కమిషన్‌ను ఆశ్రయించారు. తాజాగా మరో వృద్ధుడు దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ పనిచేయకపోవడంపై కన్స్యూమర్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన….

కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన….

శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు.

గుంటూరు కంకర గుంట గేటు సముపంలో రైల్వే ట్రాక్ పై అడ్డంగా ఇనుప రాడ్డును కట్టిన దుండగులు. శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు. రాడ్డు ను ముందుగా గుర్తించి రైలును నిలిపి వేసి రాడ్డు ను తొలగించిన సిబ్బంది…..